Home / Vijayawada
సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ప్రిన్స్ మహేష్ బాబు సహా కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లారు.
విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ముస్సోరిలో మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఇందుకేనా అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ల నుద్ధేశించి మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.
ఏపీ పోలీసుల తీరు ఏ విధంగా సమర్ధనీయంగా ఉండడం లేదు. తాజాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్న చందంగా విజయవాడ దీపావళి టపాకాయలు అమ్మే వ్యాపారులపై పోలీసులు పడ్డారు. సాయంత్రం 6 దాటింది ఇకపై టపాసులు అమ్మేందుకు వీలులేదని ఆంక్షలు విధించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాం సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చుతున్నారు. వివిధ రకాల గాజులతో అమ్మవారు కన్నులవిందుగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
ఈ దినం ఉదయం విజయవాడ జింఖానా మైదానంలో చోటుచేసుకొన్న బాణసంచా దుకాణాల అగ్ని ప్రమాదంలో ఇరువురు చనిపోయిన సంగతి విధితమే. దీనిపై భాజపా నేత విష్ణు వర్ధన రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రమాదకర వ్యాపారాలకు నగరంలోని కీలక ప్రాంతంలో ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. టాపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
ఏపీలో ఓ ఆర్టీసి డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై బస్సును ఆపి పరారైనాడు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వైసీపీపై భారీ స్థాయిలో మండిపడ్డాడు. మీడియా ముఖంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా తన ఆక్రోషాన్ని వెల్లగక్కారు. వైసీపీ నేతలకు చెప్పు చూపిస్తూ బండ బూతులు తిట్టారు. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే విజయవాడ నోవోటెల్లో చంద్రబాబు పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైనట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.