Home / Vijayawada
ఏపీ సీఎం జగన్, భార్య భారతీ ఇద్దరూ కలసి గవర్నర్ బిశ్వభూసన్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు చేరుకొన్న సీఎం దంపతులకు సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.
విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల మేరకు, నున్న ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ మార్పుపై అడిగిన ఓ స్పందనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంగా ఓ నవ్వు నవ్వుతూ వెళ్లిపోయారు
దశరా శరన్నవ రాత్రుల్లో విజయవాడలో ఘనంగా చేపట్టే దుర్గ మల్లేశ్వర స్వామి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువనున్న పులిచింతల ప్రాజెక్ట్ నుండి నీరు వస్తుండడంతో ఈమేరకు నిర్వాహక కమిటి ఈమేరకు నిర్ణయం తీసుకొనింది
బాలయ్య ఆ పేరే ఒక ఊపుతెప్పిస్తుంది. ఇంక థియేటర్లలో అయితే బాలయ్య వస్తే ఈలల మోత మోగుతుందనుకోండి. కేవలం థియేటర్లలోనే బాలయ్య హంగామా చేస్తాడు అనుకునేవారికి ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన అన్ స్టాపబుల్ ఘన విజయాన్ని సాధించి మాటల్లేకుండా చేసింది. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య అన్ స్టాపబుల్ రెండో సీజన్కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమోకు విశేష స్పందన లభించింది.
కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ ఇంద్రకీలాధ్రికి విచ్చేసారు. ఆయన వచ్చి వెళ్లేంతవరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. క్యూలైన్లలో పెద్దలు, చిన్నారులు, మహిళలు అవస్ధలు పడ్డారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రముఖ శక్తి దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకొన్నారు
నవరాత్రులసందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే వీరిలో వృద్ధులు మరియు దివ్యాంగులు పడిన ఇబ్బందులను గమనించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటావారి కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేయించారు
దసరా శరన్నవ రాత్రుల పర్వదినాల పవిత్రతను భక్తుల దరిచేర్చేందులో ఏపీ దేవదాయ శాఖ వెనుకబడి పోయింది. పలు కీలక ఆలయాల్లో సాంప్రదాయ పద్దతులకు తిలోదకాలు వదలడంతో భక్తులు ఇక్కట్లు పాలౌతున్నారు