Home / UP CM Yogi Adityanath
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ని పోలీసులు అరెస్టు చేసారు.ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండే వివిధ సాకులతో విద్యార్థినులను తన కార్యాలయానికి పిలిపించి అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి.
జ్ఞాన్వాపి మసీదు అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, జ్ఞాన్వాపి సముదాయాన్ని మసీదుగా పిలవలేమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం యోగి మాట్లాడుతూ ముస్లిం పక్షం చారిత్రక తప్పిదాన్ని అంగీకరించి పరిష్కారాన్ని ప్రతిపాదించాలని అన్నారు.