Home / Tirupati
Breaking News: YS Jagan : Andhra Pradesh: తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాల వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థి జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యంతో పాటు.. రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును […]
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈనెల 18న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రేపు ఉదయం 7.59 గంటలకు మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. కాగా ఇస్రోకు ఇది 101వ ప్రయోగం. ఈ ప్రయోగంతో భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్- 18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సుమారు 22 గంటల కౌంట్ […]
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించనున్నట్టు ప్రకటించింది. ఈ రాకెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన భూ పరిశీలన ఉపగ్రహం రీశాట్-1బీని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహంలో సీ- బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడర్ అనేది ప్రత్యేకత. ఈ రాడర్ సహాయంతో పగలు, రాత్రి.. […]
Rowdy Sheeter Pappu Yadav Beaten by Local Guys: రౌడీ షీటర్ ను చితకబాదారు క్రికెట్ ప్లేయర్స్. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. ఆదివారం రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో స్థానిక యువత గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న రౌడీ షీటర్ పప్పు రాయల్ క్రికెటర్స్ తో గొడవకు దిగాడు. తాను మద్యం సేవించాలని వెంటనే గ్రౌండ్ ఖాలీ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. క్రికెట్ ప్లేయర్స్ కాస్త ఓపిక పట్టినా.. రౌడీ […]
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారిని ఒక్క క్షణమైనా చూసుకోని ఆనందించాలని సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ తిరుమల చేరుకుంటారు. తమ స్థోమతకు తగ్గట్టు స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మానవసేవే మాధవసేవ అనే విధంగా టీటీడీ భక్తులకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతి, భోజన, దర్శన ఏర్పాట్లను చేస్తోంది. దీంతో భక్తుల నుంచి మన్ననలు అందుకుంటోంది. […]
Tirupati : తిరుపతి సమీపంలోని మంగళం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజీ విభాగంలో ప్లాట్ నం-63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బొటోతొట్టి శ్రీనివాసులు (40), ఒంగోలుకు చెందిన వసంత్, కె.శ్రీనివాసులు, కావలికి చెందిన మాధవ […]
Tirupati Road Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు […]
Cabinet approves doubling of single railway line: కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి టూ పాకాల, పాకాల టూ కాట్పాడి మధ్య దాదాపు 104 కిలోమీటర్ల వరకు డబ్లింగ్ పనులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ తిరుపతి – పాకాల – కాట్పాడి డబ్లింగ్ పనులను రూ.1,332 కోట్లతో చేపట్టనున్నట్లు […]
AP CM Chandrababu Naidu visit Tirupathi with Family: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన మనవడు దేవాన్ష్.. జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు మంత్రి లోకేశ్తో సహా కుటుంబసభ్యులంతా రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్కు చేరుకున్నారు. వీరికి టీడీడీ ఛైర్మన్, ఈఓ ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. […]
Manchu Manoj Clarifies on Argue With Police: సినీ హీరో మంచు మనోజ్కు, పోలీసులకు గత రాత్రి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతి వెళ్లిన మనోజ్ భాకరపేట సమీపంలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్లో బస చేశాడు. పెట్రోలింగ్లో భాగంగా అటూ వెళ్లిన పోలీసులు, మనోజ్ను ప్రశ్నించారు. ఆయన ఉంటున్న గెస్ట్ హౌజ్ని తనిఖీ చేశారు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ మనోజ్తో అనుమానస్పదంగా వ్యవహరించారు. దీంతో మనోజ్ ఈ టైంలో […]