Home / Tirupati
Deputy Mayor Election in Tirupati: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా.. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉండగా.. కోరం 50 శాతం లేకపోవడంతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం […]
Tirupati Deputy Mayor Election Issue MLC Sipai Subramanyam Missing News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 50 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నాయి. కానీ సోమవారం ఓటింగ్కు 22 మంది మాత్రమే హాజరయ్యారు. 50 శాతం కోరం లేనందున డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక పీఠాన్ని […]
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
Tirupati Hotels Receive Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. కాగా గత రెండు రోజులుగా వరుసగా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామనుజ కూడలిలోని ఓ హోటల్కు కూడా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు […]
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ సెక్యూరిటీ సిబ్బంది దాష్టీకంతో క్యాజువాల్టీ ముందే ఓ వ్యక్తి ప్రాణాలు వదలాల్సి వచ్చింది. తిరుపతికి చెందిన టీటీడీ ఉద్యోగి చంద్రానాయక్ తండ్రి గోపీనాయక్కు గుండెపోటు వచ్చింది. ఆయనని ఆటోలో స్విమ్స్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆటోడ్రైవర్ సాయంతోనే క్యాజువాలిటీలోకి తీసుకెళ్లడానికి చంద్రానాయక్ ప్రయత్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని.. సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా.. సేనాని ఫొటోకు పాలాభీషేకం చేశారన్న నెపంతో.. జనసేన నాయకులను అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ దర్వకత్వం వహించిన మైథలాజికల్ డ్రామా మూవీ ‘ఆది పురుష్’. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్, కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలోని ధ్వజ స్తంభం దగ్గర వందల ఏళ్ల నాటి పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఆకస్మాత్తుగా చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు.
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది