Home / Tirupati
September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు […]
20 Hours for Tirumala Sarvadarshanam: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. పైగా రోజురోజుకు భక్తుల తాకిడీ పెరుగుతోంది. దీంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కాగా తిరుమలకు ఇవాళ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా క్యూలెన్లలోకి వస్తున్నారు. దీంతో శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 […]
Technical Issue in SpiceJet landed in Shamshabad Airport: అహ్మాదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక విమానంలో సాంకేతిక లోపాలు కనిపించడం, పలు కారణాలతో ఫ్లైట్ జర్నీలు అంటేనే జంకుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ […]
18 Hours for Tirumala Sarvadarshanam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు, వ్యవసాయ పనులు ప్రారంభమైనా.. భక్తుల రద్దీ తగ్గడం లేదు. దీంతో శ్రీవారి భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసి పోతోంది. కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శానానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తుల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల్లో స్వామివారి […]
18 Hours time for Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్నా, మరోవైపు వర్షాలు పడటంతో. వ్యవసాయ పనులు ప్రారంభమైనా తిరుమలకు భక్తులు ఇంకా భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా ఉంది. ఈనేపథ్యంలో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల ఏటీజీహెచ్ వరకు భక్తులు […]
Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనా, పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోయినా ఇంకా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నిన్న, ఇవాళ వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల నారాయణగిరి వనం, సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు 24 గంటల […]
Atchannaidu at Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో మామిడి రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోని ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మామిడి రైతుల సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు మామిడి రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వ్యాపారులు ఇచ్చేదానికంటే అదనంగా.. ప్రభుత్వం తరఫున రైతులకు కేజీకి రూ.4 చెల్లించేలా […]
New Creature in Found in Seshachalam Reserve Forest: తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్లోని జీవావరణంలో అరుదైన కొత్త జీవిని కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జాతి స్కింక్ (నలికిరి)ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. అరుదైన జీవికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్గా పేరు పెట్టారు. పాక్షిక పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలి ఉంటుంది. కొత్త జాతి ప్రస్తుతం […]
Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు మగిసి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించినా.. భక్తులు ఇంకా పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూనే ఉన్నారు. దీంతో భక్తులతో తిరుమల కొండ రద్దీగా మారింది. ఎక్కడ చూసినా భక్తుల జన సందోహం కనిపిస్తోంది. ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి షెడ్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు స్వామివారి […]
Jyestabhishekam: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉన్న బంగారు కవచాలను తొలగించి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. నైవేద్య తాంబూలాలు సమర్పింస్తారు. అలాగే ఉత్సవాల్లో మొదటిరోజు వజ్ర కవచం […]