Home / Tirupathi District
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని షార్ (శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్) వద్ద వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్నాయి. వరుస ఆత్మహత్య నేపథ్యంలో షార్ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.
పంట చేనులో అశువులబాసిన ఆ జీవికి కర్మక్రియలు చేశారు. అన్నదాతలకు అన్నంపెట్టే ప్రదేశంలో చనిపోయిన ఆ మూగ జీవికి ఏకంగా గుడే కట్టేందుకు సిద్దమైతున్నారు ఆ గ్రామస్ధులు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలు దాటిన క్రమంలో అధికార వైకాపాలో ముసలం ప్రారంభమైంది. గతంలో కిమ్మనకుండా ఉన్న నేతలు సైతం ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేస్తూ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రోటోకాల్ విషయంలో తప్పు జరుగుతుందంటూ అధికారులకు వైకాపా నేత వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారమే లేపుతుంది
మనిషి మృతదేహంపై కాసులు ఏరుకొనేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వాన్ని మరిచిపోయి మరీ రెచ్చిపోతున్నారు. జాలి, దయ, కరుణ చూపించాల్సిన ఆ సమయంలో రాబంధుల్లా పీల్చుకు తింటున్నారు