Home / terrorism
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]
Shashi Tharoor on Rahul: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ పై భారత్ జరిపిన దాడుల విషయంలో ప్రధాని మోదీపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం పలువురు ఎంపీలతో ప్రతినిధి బృందాలను పంపింది. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ […]
Shashi Tharoor and Delegation went to Foreign: ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే భారత్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఉగ్రవాదంపై తమ సందేశాన్ని ప్రపంచానికి తెలపడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు శశిథరూర్ బృందం సిద్ధమైంది. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, […]
Pakistan Means Terrorism said by Jaishankar: పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదమని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని, ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలపాల్లో నిమగ్నమై ఉందన్నారు. తమ గడ్డపై జరుగుతున్న ఉగ్రవాద కార్యకలపాల గురించి పాకిస్తాన్ కు తెలియదనే విషయాన్ని జైశంకర్ తీవ్రంగా […]
All party delegations to carry forth to the world india strong message of zero tolerance against terrorism: పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాక్లో కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందులో నక్కిన 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ ప్రతీకార దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి. […]
ఉగ్రవాదులతో చేయి కలిపిన కొందరు స్థానికులు కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం ఉపాది అవకాశాలను కోల్పోయిన కాశ్మీరీలు kashmir tourism: ఉగ్రవాదం ప్రపంచ వినాశనానికి మరో రూపం. ఇది ఏదేశంలో ఉన్నా ఆదేశ ప్రజల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దీన్ని కూకటి వేళ్లతో తొలగించడం తప్ప మరోదారి లేదు. ఇందుకు స్థానిక ప్రజల అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. ప్రభుత్వం తన బలగాలతో విరుచుపడ్డప్పుడు కొందరు స్థానికులు ఉగ్రవాదులకు అండగా ఉండటం నిజంగా విస్మయకరం. […]