Home / telangana crime news
Smita Sabharwal: తెలంగాణ గవర్నెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్(Smita Sabharwal) చేసిన ట్వీట్.. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలంగా మారింది. హైదరాబాద్ లోని ఆమె ఇంటికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న స్మితా సబర్వాల్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్(Deputy Tahsildar)చొరబడటం తీవ్ర కలకలం రేపింది. […]
Siddipet Accident: సిద్దిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్నవారు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం మునిపడ గ్రామంలోని మల్లన్న ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం వద్ద మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అక్కడికక్కడే నలుగురు మృతి ఈ ప్రమాదంలో నలుగురు అక్కడే చనిపోయినట్లు పోలీసులు […]
హైదరాబాద్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని ఎత్తుకెల్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. వినడానికి, చదవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Missing Cases : తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా వారిలో చిన్నారుల వరుస మిస్సింగ్ కేసులు కలకలం
Kidnap Case : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని ట్విస్ట్ తో సుఖాంతం అయ్యింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని… ఆమెను తీసుకెళ్లింది తన లవర్ ఏ అని చెప్పింది. తాను ప్రేమించిన వ్యక్తిని మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్ట లేకపోయానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఉదయం కొంత మంది దుండగులు షాలినీ అనే యువతిని కిడ్నాప్ […]
తండ్రి కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్ అయిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో చోటు చేసుకుంది.
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. .
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టడంతో 6 మంది సజీవ దహనం అయ్యారు.
Kidnap Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కిడ్నాప్ కి గురైన యువతిని సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 8మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.