Home / TDP
సీఎం జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్గా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ముస్సోరిలో మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఇందుకేనా అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ల నుద్ధేశించి మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.
పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు.
సీఎం జగన్ ఓ పిల్లి నా కొడుకుగా తెదేపా నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకొస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేయిస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు వైకాపా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు తేతల్లి, సూరంపూడి గ్రామాలకు చెందిన 100మంది వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ఖండువ కప్పి సాదరంగా వారిని ఆహ్వానించారు.
ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ సీఎం సీటులో కూర్చోవాల్సిందే. ఇది పవన్ కల్యాణ్ పట్టుదల. ఆయన ఆ దిశగానే క్యాడర్కి క్లారిటీ ఇచ్చేశారు.
చిలకలూరిపేట నియోజకవర్గ రైతులను పరామర్శించే కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఓ కాలువను అలోవకగా దాటేశారు. ఆ ఫోటో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
నాడు మదనపల్లి జిల్లా వద్దన్నారు, రాయచోటి ముద్దు అన్నారు, అలాగే మూడు రాజధానులు కూడా కాలయాపనకేనని, తిరుపతిని రాజధానిగా చేయ్యాలని ఎవ్వరికి అనిపించలేదా అని పీలేరు నియోజకవర్గ తెదేపా పార్టీ ఇన్ చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శానససభ్యులు చింతల రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు.
వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.
ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.