Home / TDP
వైసీపీ కాపు నేతలు 10 ప్రశ్నలు సంభందించిన టీడీపీ
ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్ అని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి మండిపడ్డారు.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదని తెదేపా నేత బొండా ఉమ సీఎం జగన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
విశాఖపట్నం రిషికొండ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న అర్ధ రాత్రి నుండి టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధాలపై ట్వట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్గా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ముస్సోరిలో మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఇందుకేనా అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ల నుద్ధేశించి మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.
పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు.
సీఎం జగన్ ఓ పిల్లి నా కొడుకుగా తెదేపా నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకొస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేయిస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు వైకాపా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు తేతల్లి, సూరంపూడి గ్రామాలకు చెందిన 100మంది వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ఖండువ కప్పి సాదరంగా వారిని ఆహ్వానించారు.
ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ సీఎం సీటులో కూర్చోవాల్సిందే. ఇది పవన్ కల్యాణ్ పట్టుదల. ఆయన ఆ దిశగానే క్యాడర్కి క్లారిటీ ఇచ్చేశారు.