Home / Sabarimala Temple
Makara Jyothi Darshanam: ‘స్వామియే శరణం అయ్యప్ప’అంటూ అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోయాయి. అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు హరిహరక్షేత్రనాకి తరలివచ్చారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం కాగానే అయ్యప్ప స్వాములు పులకించిపోయారు. ప్రతి ఏటా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో పర్యత శ్రేణుల నుంచి జ్యోతి(Makara Jyothi Darshanam) రూపంలో దర్శనమిస్తారని […]
శబరిమలలో భారీ వర్షాలు..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయ్యప్ప స్వామి భక్తులు