Home / Prashant Kishore
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రని పోషించారు. వైసీపీకి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసిపి నేతలు షాక్ తిన్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై విరుచుకుపడ్డారు.తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కాకపోతే, ఆయన మెరిట్ ఆధారంగా ఈ దేశంలో ఏ ఉద్యోగం వచ్చేది కాదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.