Home / operation kagar
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగుపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏసీఎం సభ్యులు, నలుగురు పార్టీ క్యాండేట్లు, మిగతా వారు పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయినవారికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆపరేషన్ కర్రిగుట్టలో […]
18 Maoists Surrendered in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 18 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ను కలిసి లొంగిపోతున్నట్టు తెలిపారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చురుకుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన మావోల్లో 10 మందిపై రూ. 38 లక్షల రివార్డ్ ఉన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న […]
Maoist ask to PM Modi to Call the Discussion: పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరితే సరేనన్న ప్రధాని మోదీ ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకుంటలేదని ప్రశ్నించారు మావోయిస్టులు. ఇందుకుగాను దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరుతో మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై లేఖలో చర్చించారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగిందని అన్నారు. గత ఆరు నెలలుగా […]
Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతం తెలిపారు. బుధవారం బీజాపూర్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన 21 రోజుల్లో 31 మంది మావోలు మృతిచెందారని పేర్కొన్నారు. 16 మంది మహిళా మావోలు ఉన్నట్లు తెలిపారు. మావోలపై రూ.1.72 […]
Break for Operation Kagar: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఇరవై రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు కగార్ ఆపరేషన్ నిలిపివేసి వెను తిరిగి వెళ్లిపోవడంతో బాంబుల మోత ఆగిపోయింది. దీంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇక ఛత్తీస్గఢ్ వైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, బస్తర్ ఫైటర్స్తో కూంబింగ్ జరుగుతోంది. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ తో భారత్ ఢీకొంది. ఇందులో […]
Operation Kagar is on Hold amid Operation Sindoor: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్పై ‘ఆపరేషన్ సిందూర్‘ ఎఫెక్ట్ పడింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మావోల ఏరివేతకు కర్రెగుట్టను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోల వేటకు బ్రేక్ పడింది. […]
Karregutta: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో ల్యాండ్ మైన్కు పోలీసులు బలి అయ్యారు. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. STFకి చెందిన మరో ఇద్దరి జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బీజాపూర్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్రెగుట్ట కింది భాగంలో మావోయిస్టులు భారీగా ల్యాండ్ మైన్లు అమర్చారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ల్యాండ్ మైన్లు పేలడంతో ఈ దారుణం జరిగింది. బీజాపూర్ జిల్లాలోని లంకపల్లి అటవీ ప్రాంతంలో, ములుగు జిల్లా వీరభద్రవరం […]
Karregutta: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆపరేషన్ 15వ రోజుకు చేరింది. బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలంలో కూంబింగ్ కొనసాగుతోంది. భూగర్భ బంకర్ల నుంచి..మావోయిస్టులు బయటకు వస్తున్నట్లు బలగాలు భావిస్తున్నాయి. భద్రతాబలగాలు కూంబింగ్ జరుపుతున్నప్పుడు IED బాంబు పేలింది. ఈ ఘటనలో CRPF అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బోరాడేకు, మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే జవాన్లను […]
Karregutta: తెలంగాణ -ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో జవాన్లకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి (operation kagar). బీజాపూర్ సరిహద్దు కర్రెగుట్టల్లో 14వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐఈడీ పేలుడులో ముగ్గురు ఎస్టీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి మరొ ఇద్దరు మావోయిస్టులు తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో జవాన్లు చికిత్స పొందుతున్నారు. అటు జవాన్ల డ్రోన్కి మావోయిస్టులు చిక్కారు. ఉసూరు- సీతాపూర్ మధ్య మావోయిస్టుల జాడను గుర్తించారు. కూంబింగ్ పార్టీని హతమార్చేందుకు ఐఈడీ […]