Home / North India
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక వైపు ఎన్నికలు మరో వైపు ఎండలు రాజకీయ నాయకులను ఉక్కరిబిక్కిర చేస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శనివారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తరాదిన జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్దాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుకు అవసరమైన మోజారిటీ మార్కును సాధించే దిశగా బీజేపీ వెడుతోంది. వీటిలో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉండగా ఛత్తీస్ గడ్, రాజస్దాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఉత్తర భారతదేశం తీవ్రమైన వేడిగాలులతో అల్లాడిపోతోంది. వడదెబ్బ కారణంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో98 మంది మరణించారు. యూపీలో 54 మంది చనిపోగా, బీహార్లో గత మూడు రోజుల్లో 44 మంది మరణించారు.