Home / Nepal
నేపాల్లోని లుంబినీ ప్రావిన్స్లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.
నేపాల్ పోలీసులు లైంగిక వేధింపులు, కిడ్నాప్ ఆరోపణలపై 'బుద్ధ బాయ్'గా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు రామ్ బహదూర్ బొమ్జన్ను అరెస్టు చేశారు. 2020లో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత బొమ్జన్ను మైనర్పై లైంగిక దోపిడీ కేసులో పరారీలో ఉన్నప్పుడు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్లోని పర్వత రహదారికి 50 మీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్న బస్సు పడిపోవడంతో ఆరుగురు భారతీయ యాత్రికులతో సహా ఏడుగురు మరణించినట్లు మీడియా నివేదిక గురువారం తెలిపింది.
ఆదిపురుష్ సినిమా ఇటీవల ఇండియాలో విడుదలైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో వివాదం వెంటాడుతూనే ఉంది. కలెక్షన్ల పరంగా సినిమా బాగానే డబ్బు వసూళ్లు చేస్తోంది. ఇండియా సంగతి పక్కనపెడితే పొరుగున ఉన్న నేపాల్ మాత్రం ఆదిపురుష్ సినిమాలోని డైలాగ్ల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ కు 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.
నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.నేపాల్ పార్లమెంట్లో రెండవ అతిపెద్ద పార్టీ సీపీఎన్ (యుఎంఎల్) సోమవారం ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ "ప్రచండ" నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది
నేపాల్లో కూలిపోయిన ఏటి ఎయిర్లైన్స్ విమానంలోని చివరి క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్గా మారింది.
పాల్లో ఘోర విమాన ప్రమాదం ( Plane Crash) చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చాలామంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ను అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ఆదివారం నియమించారు
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.