Home / national news
రోజ్గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.
భారతదేశపు అత్యంత విజయవంతమయిన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్..ఈ మాటను అధికార, విపక్ష నాయకులందరూ ఒప్పుకుంటారు. నేడు దోవల్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు సంబంధించిన విశేషాలు ఇవి.
భారత సైన్యం మహిళా అధికారులను వారి పురుషులతో సమానంగా తీసుకురావడానికి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి నుండి కల్నల్ స్థాయికి ప్రమోషన్ కోసం ప్రత్యేక ఎంపిక బోర్డు (SSB)ని నిర్వహిస్తోంది.
ఎయిర్ ఇండియా మూత్రవిసర్జన కేసులో నిందితుడు శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ .. మహిళా రెజ్లర్లపై లైంగికవేధింపులు, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.
Bihar Cm Nitish: బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం రెండురైళ్లను నిలిపివేయడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇది అధికార దుర్వినియోగమేనని ప్రతిపక్షనాయకులు అంటున్నారు. సీఎం నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర జనవరి 18న బక్సర్ కు చేరుకుంది. సిఎం కాన్వాయ్ బక్సర్లోని ఇటాధి రైల్వే క్రాసింగ్ను దాటి జిల్లా అతిథి గృహానికి చేరుకోవడానికి ఔటర్ సిగ్నల్ వద్ద 15 నిమిషాల పాటు రెండు ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. దీనితో పలువురు ప్రయాణికులు రైలు దిగి బక్సర్ […]
గిరిజన సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలు మరియు సంరక్షణను అందించడానికి మహారాష్ట్రలోసమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (ITDP)‘బైక్ అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టింది.
Bride: దేశంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీంతో కార్యాలయాలకు , పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటికి చేరాలంటే కనీసం రెండు మూడు గంటలైన పడుతుంది. Bengaluru లో నవ వధువు మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, […]
Ramnath Shiva Ghela Temple: సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు పండ్లు, పూలు, కొబ్బరి కాయలు..స్వీట్స్ నైవేద్యంగా సమర్పిస్తాము. కానీ గుజరాత్ లోని ఓ ఆలయం లో విచిత్రంగా పీతల(Crabs)ను సమర్పిస్తారు. దేవుడికి పీతలు సమర్శించడం ఏంటని అనుకుంటున్నారా? వింతగా ఉన్నా.. ఇది నిజం. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని రామ్ నాథ్ ఘోలా మహదేవ్ ఆలయం(Ramnath Shiva Ghela Temple) ఉంది. ఈ శివాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి అభిషేకం కోసం బతికున్న పీతలను తీసుకొస్తారు. అభిషేక […]
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది.