Home / national news
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి) వెళ్లే ముందు తన తల నరుక్కుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరలా పెళ్లి చేసుకున్నాడా? అంటే అవుననే అంటున్నారు అతని బంధువులు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంపై భారీ దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమచారం రావడంతో
రిమోట్ ఈవీఎం పనితీరును ప్రదర్శించేందుకు అన్ని గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం సోమవారం ఆహ్వానించింది.
దేశంలో ఏ ఉద్యోగమూ పెద్దది లేదా చిన్నది కాదు కొన్నిసార్లు వేరొకరి కింద పని చేయడం కంటే స్వయం ఉపాధి మరింత సంతృప్తికరంగా ఉంటుందని భావించేవారు ఉన్నారు.
భారతదేశంలోని ఒక శాతం సంపన్నులు ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉన్నారు. అయితే జనాభాలో దిగువ సగం మంది కలిసి
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపైసోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్,బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
జోషిమఠ్ లో భూమికుంగిపోవడం వలన నష్టపోయిన ప్రజల సంక్షేమం, పునరావాసం కోసం ఉత్తరాఖండ్ సీఎం ధామి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది.
పవిత్ర నగరం కాశీ ఇప్పటికే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు గంగానది ఒడ్డున నిర్మించిన వారణాసి టెంట్ సిటీతో స్థానిక మరియు విదేశీ అతిథుల కోసం కొత్త హాట్ స్పాట్తో దాని పర్యాటక అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.