Home / movie news
హీరో శ్రీవిష్ణు డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విష్ణు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత, టైగర్ ష్రాఫ్ రెండవసారి కరణ్ జోహార్ యొక్క ధర్మ ప్రొడక్షన్స్ తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు., శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్లో సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో అతనికి జంటగా పుష్ప ఫేమ్ నటి రష్మిక మందన్న నటిస్తోంది.
స్టార్ కపుల్ నయనతార -విఘ్నేష్ శివన్లకు నెట్ఫ్లిక్స్ నుండి పెద్ద షాక్ తగిలింది. నెట్ఫ్లిక్స్ వారికి రూ.25 కోట్లను తిరిగి ఇవ్వమని నోటీసులు పంపింది. ఇది ఈ జంటతో స్ట్రీమింగ్ కంపెనీ చేసిన వివాహ వీడియో ఒప్పందానికి సంబంధించినది.
ఆర్ మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ జూలై 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం 1994లో గూఢచర్యం కేసులో తప్పుడు ఆరోపణలపై జైలుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కధ
సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఒకపరి కొకపరి వయ్యారమై అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియో వివాదస్పదమవుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య రచించిన కీర్తనను అసభ్యకర భంగిమలతో వీడియో షూట్ చేయడాన్ని అన్నమయ్య వంశస్థులు హరి నారాయణ ఆచార్యులు తప్పు పట్టారు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై
రామ్గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు
'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడినప్పటి నుండి హీరో రవితేజ రీ-షూట్ల కోసం నిర్మాత ముందు అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, అందుకే ఆలస్యమవుతుందని అన్ని చోట్లా పుకార్లు వచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో ఈ రెమ్యూనరేషన్ సమస్య గురించి రవితేజను ప్రశ్నించగా అవి కేవలం పుకార్లని కొట్టిపారేసారు.
లెజెండరీ బాలీవుడ్ నటి మధుబాల బయోపిక్ వెండితెరపై రాబోతోంది. జీవితం ఆధారంగా, మధుబాల చెల్లెలు మధుర్ బ్రిజ్ భూషణ్ బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నా ప్రియమైన సోదరి కోసం ఏదైనా చేయాలనేది నా చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకోవడానికి నేను, నా సోదరీమణులందరూ