Home / movie news
నటి, నిర్మాత మంచు లక్ష్మి టిసి క్యాండ్లర్ ద్వారా 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ జాబితాలో నామినేట్ చేయబడింది. ఈ జాబితాలో 40 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఈ గ్లోబల్ లిస్ట్లో ర్యాన్ రేనాల్డ్స్, బెయోన్స్, టామ్ హార్డీ, షాన్ మెండిస్
ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్లను నిలిపివేసిన తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినిమాను, థియేట్రికల్ వ్యాపారాన్ని కాపాడేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా థియేటర్లలో విడుదలైన 8 వారాల్లోగా ఓటీటీలో సినిమాను
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రం నుంచి నిర్మాతలు జింతాక్ అనే మాస్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటలో రవితేజ, శ్రీలీలల మేకోవర్, మాస్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.
నాచురల్ స్టార్ నాని, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరి కెరియర్లో ఉన్న బెస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు.
2011లో వచ్చిన విద్యాబాలన్ చిత్రం ది డర్టీ పిక్చర్విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఒక దశాబ్దం తరువాత, ది డర్టీ పిక్చర్కు సీక్వెల్ రూపొందించబడుతుంది. అయితే ఇందులో విద్యాబాలన్ నటిస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కార్తికేయ 2ని వాయిదా వేయాలని ఒత్తిడి తెచ్చి హీరో నిఖిల్ని ఇబ్బంది పెట్టాడని చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు జరిగిన సినిమా సక్సెస్ ఈవెంట్లో దిల్ రాజు తన మౌనాన్ని వీడి భావోద్వేగ ప్రసంగం చేసారు.
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా జమ్మూలో బిఎస్ఎఫ్ సైనికులతో ఒక రోజంతా గడిపాడు . దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేసుకున్నాడు .ఆయుష్మాన్ జవాన్లతో కలిసి వర్కవుట్ చేస్తూ, జాగింగ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఆ తర్వాత జమ్మూలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్ కు వెళ్లి అక్కడ
యంగ్ హీరో నిఖిల్ నటించినకార్తికేయ 2 శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.పరిమిత స్క్రీన్లలో విడుదలైనప్పటికీ, కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల నుండి సానుకూల మౌత్ టాక్ను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక స్క్రీన్లు పెరుగుతున్నాయి.
డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సీక్వెల్ కు శ్రీకారం చుట్టాడు. షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. సిద్ధు నటీనటులు, సిబ్బందిలో మార్పులు చేసాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా కంపోజింగ్ చేయకపోయినా సినిమాల్లో నటిస్తూ లైమ్లైట్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కోటి సెహరి చిత్రం