Home / mla raghunandan rao
MLA Raghunandan Rao: సీఎం కేసీఆర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ లోని రూ. 4 వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్ కు అప్పగించారని ఆరోపించారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కాం జరుగుతోందన్నారు. BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అని .. కేసీఆర్ బీహారీ.. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ పైన ప్రేమ ఎక్కువ అని ఎద్దేవా […]