Home / Minister Jogi Ramesh
2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2022 చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఎన్టీఆర్ పేరు మార్పుతో నందమూరి కుటుంబాన్ని రోడ్డుకు లాగాలన్నదే వైకాపా ప్రభుత్వ లక్ష్యంగా మంత్రులు కార్యచరణ గుప్పిస్తున్నారు.