Home / MBBS
ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు తెలంగాణలోని వరంగల్ లో ఉండే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇకపై మనదేశ భాష అయిన హిందీలోనే వైద్యవిద్య కొనసాగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదివారం (అక్టోబర్ 16)న ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు వైద్యవిద్య హిందీ టెక్ట్స్ బుక్లను షా ఆవిష్కరించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.