Home / Mangalagiri
74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Pawan-Mayavati: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ మాజీ సీఎం మాయవతిపై పవన్ పలు వ్యాఖ్యలు చేశారు.
జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరని పవన్ కళ్యాణ్ అన్నారు.నేను ఇక్కడికి వచ్చేటపుడు జ్యోతిబాపూలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖద్వారం అని చూసాను.
అమలు చేసే వ్యక్తి లేనపుడు ఎన్నిగొప్ప చట్టాలు చేసినా ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై సదస్సు నిర్వహించారు.
SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ప్రకటించింది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మూలన పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Pawan Kalyan: ఎస్సీ- ఎస్టీ సబ్ ప్లాన్ పై వైసీపీ తీరును నిరసిస్తూ జనసేన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో మాట్లాడిన పనవ్ కళ్యామ్ తన అనుభవాలను పంచుకున్నారు.
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.