Home / latest telugu news
Tirumala: హిందువుల విశ్వాసం ప్రకారం ముక్కోటిదేవతామూర్తులు ఉంటారని విశ్వాసం. అయితే ఒక్కొక్కరి ఒక్కో ప్రత్యేకత ఒక్కోరోజు ప్రత్యేకమైన పర్వదినంగా చెప్తుంటారు. అలాగే త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన రోజు ఏకాదశి అని ప్రగాఢ విశ్వాసం.
IIT Mumbai: ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కి ఎందుకంత ప్రత్యేకం.. దేశంలోని మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ఐఐటీ ముంబైకి ఎందుకంత ప్రాధాన్యం ఉంటుంది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో విని తెలుసుకుందాం.
Smart Watches: ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తుంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలంటున్నారు ఇప్పుడున్న యువత. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు అంటున్నారు.
Afghanistan: ప్రపంచంలో విక్రయిస్తున్న నల్లమందు మొత్తంలో కేవలం ఆఫ్ఘానిస్థాన్ దేశంలోనే 80 శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక వెల్లడించింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈనెల 29,30 తేదీల్లో రాహుల్ మణిపూర్లో పర్యటిస్తారని, మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
CSE vs ECE: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య ఇంజినీరింగ్. అందులో సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్) ఈసీఈ, మెకానికల్ వంటి అనేక కోర్సులు ఉంటాయి. అలాంటి కోర్సుల్లో ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్.
Jio 5G Smart Phone: మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్ కంపెనీలు ప్రొడక్ట్స్ ను తీసుకువస్తుంటాయి.
New York: హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి చాలా ప్రత్యేకం. అందులోని భారతీయుల చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే విదేశాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు.
Demand Of CSE Course: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్). మరి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్ కావడం వల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే మక్కువ చూపుతున్నారు.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జులై 2న కాంగ్రెస్లో చేరనున్నట్లుగా వారు తెలిపారు.