Home / latest national news
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో మొహంతిని
ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి తన ఫోన్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించిన వీడియో వైరల్ గా మారింది. దీనితో మెట్రో రైలులో మహిళల భద్రతపై నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. దీనిని ఢిల్లీ మహిళా కమీషన్, ఢిల్లీ మెట్రో రైల్ సీరియస్ గా తీసుకున్నాయి.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఫిర్యాదు చేసిన రెజ్లర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై 40 కేసులు ఉన్నాయని సిబల్ చెప్పారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ లింకుల కేసులో గృహనిర్బంధంలో ఉన్న కార్యకర్త గౌతమ్ నవ్లాఖా తన భద్రత కోసం పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచడానికి ఖర్చుగా మరో రూ.8 లక్షలు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది
బాలీవుడ్ యువకథానాయిక జియా ఖాన్ కేసులో నటుడు సూరజ్ పంచోలికి ఊరట దక్కింది. సరైన సాక్ష్యాలు లేనందున ఈ కేసునుంచి సూరజ్ పంచోలికి విముక్తి కల్పిస్తున్నట్లు ముంబై సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. 2013లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.
మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లా న్యూ లమ్కాలో శుక్రవారంముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిన వేదికను గుంపు ధ్వంసం చేసి, తగులబెట్టడంతో సమావేశాలు నిషేధించబడ్డాయి.మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.
పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. గురువారం రోజున రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి. కానీ పిడుగులు మాత్రం భీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పిడుగు పాటుకు గురై ఒక్క రోజులోనే ఏకంగా 14 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. పుర్బ బర్దమాన్ జిల్లా లోనే పిడుగు పాటుకు 4
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని 'విష సర్పంగా అభివర్ణించారు. తరువాత ఖర్గే తన ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది.
బీఏఎంఎస్ డిగ్రీ ఉన్న వైద్యులను ఎంబీబీఎస్ వైద్యులతో సమానంగా చూడాలని గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ)తో సమానమైన వేతనం కోసం గుజరాత్లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు చేసిన అప్పీల్ను కొట్టివేస్తూ ఆయుర్వేద వైద్యులు అల్లోపతిలో సమాన వేతనాన్ని పొందలేరని సుప్రీంకోర్టు తెలిపింది.