Home / latest crime news
సికింద్రాబాద్ నుంచి వస్తున్న శబరి ఎక్స్ప్రెస్(17230)కు పెనుప్రమాదం తప్పింది. రైల్వేట్రాక్పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఇనుపరాడ్డును చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ మంజునాథ్ రైలును ఆపేశాడు. దానితో పెను ప్రమాదం తప్పింది.
ఒకప్పటి టాలీవుడ్ హాట్ హీరోయిన్ రంభ కారు రోడ్డుప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు మరియు ఆమె కుటుంబీకులకు గాయాలయ్యాయని ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది రంభ.
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
ఒక 12 ఏళ్ల కుర్రాడు తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
గుజరాత్లో మోర్బీలో ఆదివారం నాడు 170ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జ్ పై ఉన్న దాదాపు 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రతి ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందారు.
ప్రపంచంలో ఏదో మూలన ఏదో ఒక నేరవార్తలను రోజు వింటూనే ఉంటుంటాం. ఈ క్రమంలోనే అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కాగా వారిలో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం.
బార్బర్ షాప్ కు వెళ్లి కొత్త కొత్త డిఫరెంట్ కటింగ్స్ చేయించుకుంటుంటారు అబ్బాయిలు. ఈ సందర్భంగానే ఓ వింత హెయిర్ స్టైల్ కోసం ప్రయత్నించి గుజరాత్లోని వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.