Home / latest crime news
2018లో క్వీన్స్లాండ్లో ఆస్ట్రేలియా మహిళను హత్య చేసిన భారతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్విందర్ అనే ఈ వ్యక్తి 24 ఏళ్ల తోయా కార్డింగ్లీని ఆమె కుక్క మొరిగడం వల్లే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడయింది.
డీజిల్ మరియు పాతకాలపు రైలు ఇంజిన్లను దొంగిలించడం మరియు స్టీల్ బ్రిడ్జిలను విడదీసి పట్టుకుపోయే దొంగల ముఠాకు సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నేరాలు, ప్రమాదాలు జరిగిన వెంటనే రంగంలోకి దిగవలసిన పోలీసులు సంఘటనా స్దలంతమ పరిధిలోకి రాదంటూ తప్పించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
బీహార్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పంచాయతీ పెద్దలు కేవలం ఐదు గుంజీల శిక్ష విధించి వదిలేయడం సంచలనం కలిగించింది.
సాధారణంగా రేప్ జరిగిందంటే అయ్యో పాపం అమ్మాయి అంటాము. కానీ ఇక్కడ మాత్రం ఇదెక్కడి దారుణం.. కలికాలం అంటే ఇదేనేమో అని విన్నవారు ముక్కున వేలేసుకుంటూ నివ్వెరపోవాల్సిన స్థితి. ఈకేసులో అత్యాచారం జరిగింది అమ్మాయిపై కాదండి అబ్బాయిపై.. అతడికి మత్తు మందు ఇచ్చి మరీ సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారట.
మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వర్జీనియాలోని చీసాపీక్లోని వాల్మార్ట్లో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారని పోలీసు అధికారి తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు.
కొలంబియా దేశంలోని మెడెలిన్ నగరంలోని ఓ ఇంటిపై విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు.