Home / latest crime news
Hyderabad Kidnap : హైదరాబాద్ లో తాజాగా జరిగిన యువతి కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితమే యువతి కిడ్నాప్ కి గురైన విషయం తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రెండు ట్రక్కుల్లో సుమారు రూ. 7 కోట్ల విలువైనడ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు
Hyderabad Kidnap : హైదరాబాద్ మహనగరంలో రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతుంది. నగరం నడిబొడ్డున సుమారు 100 మంది రౌడీ మూకలతో పట్టపగలు ఓ యువతిని కిడ్నాప్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
Crime News : ప్రస్తుత కాలంలో ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై దాడులు జరిగిన ఘటనలను మనం గమనించవచ్చు. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి.
విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు.
భారతదేశంలో వివిధ మతాలు, వివిధ ఆచారాలు ఉన్నప్పటికీ అందరూ వివాహ బంధానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఏ మతంలో అయిన కానీ వివాహం అనేది వెయ్యేళ్ళ బంధంగా భావిస్తూ జీవిత భాగస్వామిని స్వీకరిస్తాం.
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంఘటనలు లేకపోలేదు. ఆ తగాదాలు కాస్త ముదిరి దాడులకు పాల్పడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు.
జార్ఖండ్లోని ఖుంటిలో తన బంధువును నరికి చంపినందుకు ఒక వ్యక్తిని, అతని భార్యతో పాటు మరో ఆరుగురిని పోలీసులుఅరెస్టు చేశారు
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.