Home / latest crime news
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. గొడవపడిన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కాస్తైన ప్రేమ ఉన్న వ్యక్తి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం భార్య ఉరిపోసుకుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగుచూసింది.
ప్రేమ పేరుతో కుటుంబ పరువు తీస్తుందంటూ కన్నకూతురిని విచక్షణా రహితంగా నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఒకటి తెలంగాణలో చోటుచేసుంకుంది
డెంగ్యూ రోగికి బ్లడ్ ప్లేట్లెట్స్కు బదులుగా పండ్ల రసాన్ని ఎక్కించిన ఆరోపణలతో యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్లోబల్ హాస్పిటల్ కూల్చివేతకు నోటీసును అందజేసారు
కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు వదిలారని తెలుస్తోంది. రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఈ సినిమా చూస్తూ కూర్చున్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులపై గ్రామస్ధులు దాడి చేశారు. ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న ఓ ఘటన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకొనింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యుకుడిని చంపి శవాన్ని కల్చేశారు గుర్తు తెలియని కొందరు దుండగులు.
ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు పడ్డారు. ఓ సెల్ ఫోన్ దుకాణంలో భారీ ఛోరీకి పాల్పొడ్డారు. సమాచారం మేరకు తిరువూరు పట్టణం మెయిన్ రోడ్డులోని బిగ్ సి షాపును యధావిధిగా రాత్రికి తాళాలు వేశారు. గుడ్డ పలుగులతో షట్టర్ తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దొంగలు దుకాణాన్ని లూటీ చేశారు.
సరికొత్త ఫ్యూచర్లతో వస్తోన్న కొంగొత్త టెక్నాలజీ వస్తువులు మనుషులను పలు విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ పాలిట యాపిల్ వాచ్ దైవంగా మారింది. కట్టుకున్న భర్త చేతిలో మృతిచెందకుండా ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆమెను కాపాడింది.
విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. టాపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.