Home / latest crime news
Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. వారి పాలిట లారీలే యమపాశాలుగా మారాయి. ఎందుకంటే ఈ ఘటనలు సంభవించడానికి లారీలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఏకంగా దేవుడి దగ్గరకే చేరారు ఆ యాత్రికులు. విహారయాత్ర కాస్త విషాదాంతంగా మారింది. ఎదురుగా వస్తున్న లారీని తుఫాన్ ఢీకొట్టడంతో ఈ జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుత కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ 2023 లో సగం ఏడాది వరకు వచ్చేశాం. మనుషులు ఎంత మారుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న.. మానవ మనుగడాని విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు.
పెళ్లికని బయలుదేరారు. బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కుటుంబమంతా సంతోషంతో కారులో బయలుదేరారు. సందడి సందడిగా శుభకార్యానికి వెళ్తున్నామనే జోష్ తో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అని బహిరంగంగానే చెబుతున్నారు. అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. గతంలో కూడా పలు సందర్భాలలో
నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. సనత్ నగర్ లో పరిధిలో బాలుడు దారుణహత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తర కొరియాలో అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దాని పౌరులపై, ముఖ్యంగా శ్రామిక వర్గంపై పడుతోంది. కొంచెం సులభంగా మరియు త్వరగా డబ్బు సంపాదించడానికి, దేశంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఉపకరణాలు, విడిభాగాలు మరియు ఇతర వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు.
ప్రస్తుత కాలంలో సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల ముసుగులో మనుషులు సిగ్గుమాలిన చర్యలకు దిగజరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తనో.. భార్యనో.. ప్రియుడినో.. మిగతా వారు హతమార్చడం.
రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటికే కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఎందరో అశువులు బాసారు.