Home / latest crime news
మద్యం మత్తులో, మానసిక సమస్యలతో కొందరు యువకులు సైకోల్లా ప్రవర్తిస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. వృద్ధుడిపై దాడి చేసి ఓ సైకో వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది.
మత్తులో పడితే జీవితాలు నాశనమవుతాయని వింటూనే ఉంటాం. అయితే ఈకోవకు చెందిన ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంటపై గంజాయి బ్యాచ్ రెడ్డి పోయింది. ముత్తులో ఉన్న ఇద్దరు యువకులు ప్రేమికుడి ముందే ప్రియురాలిపై దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముస్తాబాద్లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్ నగరంలోని లంగర్హౌస్లో విషాదం చోటుచేసుకున్నది. బాత్రూంలో గీజర్ పేలి నవదంపతులు మరణించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
రోజుకు ఏదో ఓ మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె జననాంగాల్లో రాడ్ చొప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్టణంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ లాడ్జీలో శ్రీకాకుళానికి చెందిన ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణంగా ప్రేమించుకున్న తమ పెళ్లికి ఎక్కడ పెద్దలు అంగీకరించరోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.
సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. తెరాస పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
ఓ టీచర్ చేసిన అనాలోచిత పని వల్ల ఓ విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ విద్యార్థిని అనుమానించిన టీచర్.. ఆ బాలికపై చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీనితో ఒంటికి నిప్పంటించుకొని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్షెడ్పూర్లో జరిగింది.