Home / land dispute
హైదరాబాద్లోని ఖానామెట్లో 26.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి పై తెలంగాణ ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులు ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ బెంచ్ సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.