Home / Lalu Prasad
ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది.