Home / Kerala
కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించే 'సేఫ్ కేరళ' ప్రాజెక్ట్ ఏప్రిల్ 20 నుండి ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు కేరళ మోటారు వాహనాల విభాగం రాష్ట్రవ్యాప్తంగా 726 AI కెమెరాలను ఏర్పాటు చేసింది.
Corona Cases: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల తీవ్రత దిల్లీ, కేరళలో అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో పరారీలో ఉన్న నిందితుడు షారుఖ్ సైఫీని ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ మరియు మహారాష్ట్ర ఎటిఎస్ సంయుక్త బృందం బుధవారం రాత్రి మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కేరళలోని కోజికోడ్లో ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సహ-ప్రయాణికుడికి నిప్పంటించడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు చనిపోగామరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కేరళలోని ఎలత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఒక ఏళ్ల చిన్నారి మరియు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఏడు పంచాయతీలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా గురువారం 12 గంటల హర్తాళ్ పాటించాయి. బియ్యం కోసం రేషన్ దుకాణాలు మరియు ఇళ్లపై దాడి చేస్తున్న అడవి ఏనుగు ‘అరికొంబన్’ని పట్టుకోవడాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా ఈ హర్తాళ్ జరిగింది.
కేరళకు చెందిన ట్రాన్స్వుమన్ పద్మ లక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకోవడంతో కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది అయ్యారు. కేరళ బార్ కౌన్సిల్లో చేరిన 1500 మంది లా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు.
చనిపోయిన తరువాత అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసే అత్యధిక వ్యక్తులతో కేరళ మొదటి స్థానంలో ఉంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేరళలో సుమారు 1.30 లక్షల మంది అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయగా, ఢిల్లీలో దాదాపు 58,000 మంది అవయవదానానికి నమోదు చేసుకున్నారు.
వివాహం చేసుకున్న దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, కేరళలోని కాసరగోడ్లో ఒక ముస్లిం జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోనున్నారు. న్యాయవాది మరియు నటుడు షుకూర్ ,అతని భార్య షీనా తమ వివాహాన్ని కొత్తగా నమోదు చేసుకోనున్నారు.
కేరళలోని నిలంబూరు టేకు ప్లాంటేషన్లో బ్రిటీష్వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో దాదాపు రూ.40 లక్షల భారీ ధర పలికింది.
కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై బంగారం కుంభకోణం నిందితురాలు స్వప్న సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళను అమ్మేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.