Home / Kerala
Biporjoy Cyclone: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేశారు. దీనికి కారణం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్ జాయ్’ తుపాను. ఈ తుపాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. దీనివల్ల రుతుపవనాల రాకకు మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ‘నైరుతి రుతుపవనాల రావడం ఇప్పటికే 6 రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు […]
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
భారత వాతావరణ విభాగం (ఐఎండి) కేరళలో రుతుపవనాలు మూడు నుండి నాలుగు రోజులు మరింత ఆలస్యం అవుతాయని అంచనా వేసింది. కేరళలో సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాల ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది జూన్ 4న ప్రారంభమవుతాయంటూ మే 23 నాటి తన నివేదికలో ఐఎండి పేర్కొంది.
Arikomban: ఇటీవలే కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఈ ఏనుగును బంధించి.. పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలిపెట్టారు. అది అక్కడి నుంచి తప్పించుకుని తమిళనాడుకు చేరుకుంది.
ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కేరళ రాష్ట్రంలో జూన్ 1 నుంచి రుతుపవనాలు ప్రారంభమవుతాయి.అయితే ఈ ఏడాది జూన్ 4 నుంచి రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.
CC Camera: కేరళకు చెందిన ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ఓ యువతికి లిఫ్ట్ ఇచ్చాడు. ఇది కాస్త.. సీసీ కెమెరాలకు చిక్కింది. దీనిపై భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. భర్తను జైలుకు పంపించారు.
Kerala Boat: మలప్పురం జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఉదయం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి మరియు పర్యాటకాన్ని పెంచేందుకు మెట్రో ఏర్పాటు చేయబడింది.
కేరళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించే 'సేఫ్ కేరళ' ప్రాజెక్ట్ ఏప్రిల్ 20 నుండి ప్రారంభమవుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు కేరళ మోటారు వాహనాల విభాగం రాష్ట్రవ్యాప్తంగా 726 AI కెమెరాలను ఏర్పాటు చేసింది.