Home / Governor Biswabhusan Harichandan
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
Ap Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సకాలంలో జీతాలు , బకాయిలు చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ కలిసి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఇబ్బందులను ఎన్ని సార్లు ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లినా స్పందించడం లేదని ఈ సందర్భంగా గవర్నర్ దృష్టి కి తీసుకెళ్లారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు […]
Happy New Year : ముందుగా ప్రజలందరికీ ప్రైమ్ 9 న్యూస్ సంస్థ తరుపున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2022 కి వీడ్కోలు పలుకుతూ 2023 స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
పవన్ విజయవాడ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన. నేతలతో భేటీ తర్వాత రానున్న క్లారిటీ.
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.