Home / crime news
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిందో భార్య. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
శనివారం ఉదయం 5 గురు వ్యక్తులు మోండా మార్కెట్లోని ఓ జ్యూవెలరీ షాప్ కు వచ్చారు. బంగారం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని బెదిరించారు. షాప్ లో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని.. అక్కడున్న సిబ్బందిని పక్కన కూర్చోబెట్టి..
Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి ఇంటిక వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad: కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది.
Accident: ఇందులో ప్రయాణిస్తున్న 63 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
Hayath Nagar: కర్ణాటణకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్ళాడు.
Hyderabad: మలక్ పేట్ లో వారం రోజుల క్రితం.. మెుండెం లేని తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అన్నదమ్ములు గుజరాత్లోని సూరత్ వెళ్లారు. 5 రోజుల క్రితం వారి సొంత ఊరు చౌటపల్లిలో బంధువు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరు
Huzurabad: ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. అయిన పేదరికాన్ని లెక్కచేయకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించారు.