Home / crime news
తనకు జరిగిన అన్యాయం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
Delhi: దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఉపయోగించిన మస్కిటో కాయిల్.. ఓ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది.
Mulugu: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. తనను వేధిస్తున్న సమీప బంధువును యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
MLA Durgam Chinnayya: బీఆర్ఎస్ నేత.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారని.. మహిళ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచిర్యాలలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని పలు ఓయో రూమ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కేపీహెచ్ బీ కాలనీలోని పలు ఓయో రూమ్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు.
Mujra party: హైదరాబాద్ లో యువతులతో నగ్న నృత్యాలు చేయిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పార్టీల పేరుతో అమ్మాయిల గలీజ్ దందాలోకి లాగి.. నిర్వాహకులు లాభాలను ఆర్జిస్తున్నారు.
Siddipet: వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. చాలా మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కొందరు హత్యలకు పాల్పడితే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
Mancherial: ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. అది కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. కానీ వీరి సహజీవనం చివరికి విషాదంతో ముగిసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో.. ఓ యువతి తన స్నేహితురాలినే హత్య చేసింది.