Home / crime news
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా.. దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రయోగ్ రాజ్ లో జరిగిన అతీక్ సోదరులు కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Hyderabad: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బకెట్ నీటి కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమిషాల వ్యవధిలో ఈ ముగ్గురు చనిపోవడం తీరని విషాదాన్ని నింపింది.
Murder: శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో ఈ దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Accident: వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు.
Murder: మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో పాటు.. హైదరాబాద్ లో మహిళలపై వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి.
Suicide: రోజురోజుకు సాంకేతికత ఎంత పెరుగుతున్న చాలా మందిలో మూఢ నమ్మకాలు ఇంకా తొలగిపోవట్లేదు. ఓ మహిళ దేవుడు కలలో చెప్పాడని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది.
Jangaon: జనగామ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం చోటు చేసుకుంది. మైనార్డీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న ఓ ఇంటర్ బాలిక ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్.. సభ్యుడు లింగారెడ్డిని సిట్ విచారించింది.