Home / crime news
Suicide: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్ధి.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి క్లాస్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలించేందుకు.. కాలేజీ సిబ్బందిని సాయం కోరగా పట్టించుకోలేదని విద్యార్ధులు ఆరోపించారు.
రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటికే కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఎందరో అశువులు బాసారు.
Lovers Suicide: వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు. చెబితే ఏం చేస్తారో అన్న భయం వారిని వెంటాడింది. అలా అని.. ఇంకొకరిని చేసుకొవడానికి సిద్ధంగా లేరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలియడంతో.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
తాళం చెవులు, విలువైన వస్తువులు, బ్యాగ్ లు వంటి వాటిని ట్రాక్ చేయడానికి ‘ఎయిర్ ట్యాగ్స్ ’ పేరుతో యాపిల్ ఒక పరికరాన్ని అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
Warangal: యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అంచన వేస్తున్నారు. రాహుల్ అనే యువకుడితో రక్షిత సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. రాహుల్ తో దిగిన ఫోటోలను.. మరో యువకుడికి పంపినట్లు తెలిసింది.
Nirmal: ఈ మధ్య చాలామంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతున్నారు. వయసు మళ్లిన వారికి మాత్రమే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇటీవలే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Nandyal Murder: ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు గొంతు కోసి.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 17న హత్య జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం మరువక ముందే.. నిజామాబాద్ లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలానికి చెందిన హర్హ బలవన్మరణం పాలయ్యాడు.
Warangal Cp: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం పై వరంగల్ సీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆయన మీడియాకి వివరించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.