Home / Cricket
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స లో సాగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్ కతా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అసలై ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కోల్ కతా, రాజస్థాన్ జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై కీలకమైన మ్యాచ్ లో కొల్ […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై గుజరాత్ ప్లేయర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభమన్ గిల్ 38 బంతుల్లోనే 76 పరుగులు చేయగా.. మరో ప్లేయర్ సాయి సుదర్శన్ (48) పరుగులతో రాణించారు. […]
Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై కేరళ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. రాష్ట్ర క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. కాగా సంజూ శాంసన్ విషయంలో రాష్ట్ర అసోసియేషన్ వ్యతిరేకంగా మాట్లాడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 30నే చర్యలు తీసుకోగా విషయంగా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ అయిన ప్లేయర్లలో సంజూ శాంసన్ లేరు. అయితే సంజూకు టీమ్ లో […]
Cricket: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న విమెన్ టీ20 వరల్డ్ కప్ గ్రౌండ్స్ ను ఐసీసీ ఫైనల్ చేసింది. మొత్తం ఏడు వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపింది. అందుకుగాను ఎడ్జ్ బాస్టన్, హాంప్ షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ అఫీషియల్ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంచింది. కాగా టోర్నమెంట్ […]
shahid Afridi sensational comments on indian army: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఎప్రిల్ 22న పర్యాటకులపై లష్కరే తోయిబా ముష్కరులు కాల్పులు 26 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. దాడికి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ గట్టిగా వాదిస్తోంది. పాకిస్తాన్ మట్టిలోనే ఉగ్రవాదం ఉందని ఆరోపిస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ […]
Bangladesh Cricketer Tamim Iqbal admitted to hospital in critical condition: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ ఆడుతుండగా మైదానంలోనే ఒక్కసారిగా ఇక్బాల్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే తోటి క్రీడాకారులతో పాటు సిబ్బంది అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఇక్బాల్కు ఈసీజీతో పాటు ఇతర స్కాన్నింగ్స్ చేయించారు. ప్రస్తుతం ఇక్బాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇక్బాల్ […]
లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం వెస్టిండీస్ పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర్ పుజారా మరియు పేసర్ ఉమేష్ యాదవ్ లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.
భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బంధం క్రికెట్కు మించినదని, ఇది మనలను చారిత్రాత్మకంగా అనుసంధానించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.