Home / BSE
Stock Markets Shows Huge profits amid India Pakistan Ceasefire: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అందుకు ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ దాడులు చేసింది. వీటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది. అయితే కొన్నిరోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశీయ […]