Home / BRS
MP Komatireddy: తెలంగాణలో వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది.
Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నేడు కొండగట్టుకు రావాల్సిన సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
CM KCR Speech: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ముందు.. కేసీఆర్ ప్రసంగించారు.
Cm Kcr Comments: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోడు భూముల గురించి మాట్లాడిన కేసీఆర్.. వారికి గుడ్ న్యూస్ చెప్పారు. దానితో పాటు కొన్నిషరతులు కూడా వివరించారు. ఇక పోడు భూములకు పట్టాలే కాకుండా.. వారికి రైతుబంధు కూడా అందిస్తామని కేసీఆర్ సభాముఖంగా తెలిపారు.
CM KCR: తాము అధికారంలోకి వస్తే.. దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ అన్నారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక ప్రకటనలు చేశారు. భారాస అధికారంలోకి వస్తే.. రైతు బంధు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.
CM KCR: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకు అనుగుణంగానే నిర్వహించిన తొలి సభ సక్సెసైంది. ఈ సభలో మాట్లాడిన దేశాభివృద్దే లక్ష్యంగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.
Ts Cabinet Meeting: రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆధ్యక్షతన..ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. శాసన సభలో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సారి సుమారు.. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. కేబినేట్ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ నాందేడ్ వెళ్లారు.
Kcr vs Governer: కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్న ఈ వివాదం.. ఇప్పుడు న్యాయస్థానం దాకా వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఓ వైపు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన బీఆర్ఎస్ నేతలు.. ఏకంగా హై కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.