Home / BRS
BRS Leader KTR Injured While Doing Gym Details Here : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ వర్కవుట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఓ పోస్టు ఉంచారు. ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో ఊరట.. కేటీఆర్కు […]
BRS Party Silver Jubilee Celebrations in Hanumakonda: బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరవుతున్నారు. ఈ సభలో బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఎల్కతుర్తిలో 169 ఎకరాల్లో సభ […]
BRS Party Leader KTR Comments KCR Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. గులాబీ సైనికులు కేసీఆర్ సందేశాన్ని ప్రతీ గ్రామానికి చేర్చాలని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో […]
BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పీఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ […]
Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశతో టన్నెల్ వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 8 మంది ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందన్నారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. […]
KCR Sentational Comments on Telangana Congress Government: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ వాయిస్ మారింది. గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలల్లో లేదా ఏడాదిలో కూలిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మాత్రమే కాదు. కేటీఆర్, హరీష్రావులు సైతం అదే జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. […]
KCR : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్లో నిర్వహించే మహాసభ గురించి నేతలకు దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో రోజుకు రెండు ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో […]
Supreme Court : పార్టీ మారిన 10 ఎమ్మెల్యే అనర్హతపై ఇవాళ సుప్రీంకోర్టు వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ధర్మాసనాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా […]
KCR : ఈ నెల 27న కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవ మహా సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వారితో మాట్లాడారు. సభకు 10 లక్షల మంది తరలిరానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 […]
Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.. గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి […]