Home / BRS
Yashoda Hospital: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా ఇటీవలే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. కాగా డాక్టర్ల సూచనతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్టు సమాచారం. ఇటీవలే కేసీఆర్ కు షుగర్, సోడియం లెవల్స్ లో తేడాలు రావడంతో చికిత్స […]
KTR Challenge To CM Revanth: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకునేందుకు చర్చ పెడదాం రావాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. జులై 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని తెలిపారు. 72 గంటలు సమయం ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలి. రైతులకు […]
KCR Discharge From Hospital: అనారోగ్యానికి గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షుగర్, సోడియం లెవల్స్ కంట్రోల్ లోకి వచ్చాయి. జ్వరం కూడా తగ్గడంతో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి చేరింది. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉండనున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలతో నిన్న చిట్ చాట్ నిర్వహించారు. పార్టీ అంశాలపై […]
Health Bulletin: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ నిన్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్ లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగినట్టు పేర్కొన్నారు. అలాగే సోడియం లెవల్స్ భారీగా పడిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. […]
Kishan Reddy Strong Counter to congress and brs about Telangana BJP President: తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఎంపికపై కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకోవాలో మీరు చెప్తారా? అని ప్రశ్నించారు. ఎవరిని […]
TPCC Chief Comments On Congress: టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా నిర్వహించిన మంత్రివర్గ విస్తరణ అని తెలిపారు. గాంధీభవన్ లో మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గానికి మరిన్ని పదవులు ఇవ్వాలని డిమాండ్ ఉందన్నారు. వారికి న్యాయం చేసే దిశగా ఏఐసీసీ ఆలోచనలు చేస్తోందని పేర్కొన్నారు. కేబినెట్ లో ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయని […]
Kavitha Comments On Congress: కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేడు పోస్ట్ కార్డ్ రాశారు. దాన్ని పోస్ట్ చేసేందుకు అబిడ్స్ పోస్ట్ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. కలలో కూడా కేసీఆర్ తెలంగాణ నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంటో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసునన్నారు. […]
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరైన ఆయన, ఇవాళ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు […]
Padi Kaushik Reddy Arrested in Hyderabad: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబెదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి అక్కడి నుంచి వరంగల్కు తరలించారు. ఈ మేరకు ఆయనపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఏప్రిల్ 21వ తేదీన కౌశిక్ […]
KTR sent Legal Notice to TPCC Chief Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై అనవసర ఆరోపణలు చేయడంతో మహేశ్ కుమార్ కు ఈ నోటీసులు పంపినట్టుగా తెలిపారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా […]