Home / BRS
BRS MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు.
KTR Comments: హైదరాబాద్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలకు ఒకే దగ్గర అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి నిర్మల సీతారామన్, గవర్నర్ తమిళి సై వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
CM KCR Comments: బాన్సువాడ నియోజకవర్గానికి మరో రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది. ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది.
MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనిపై ప్రకటన విడుదల చేశారు. మిత్రపక్షం మజ్లిస్ అభ్యర్ధన మేరకు.. మద్దతు ప్రకటిస్తున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి.
Padi Koushik: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో.. జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.
YS Sharmila: తెలంగాణలో మాట్లాడే హక్కు లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పలు విమర్శలు చేశారు.
Mla Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న నేడు మరణించారు. ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సాయన్నను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.
Jagga Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఆయన కలిశారు. బాధ్యతలు తీసుకున్న కారణంతో మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ , బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యాచరణ అమలు […]