Home / BCCI
భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా హృషికేశ్ కనిట్కర్ను బీసీసీఐ మంగళవారం నియమించింది.
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఓ కొత్త రూల్ తీసుకురానున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
ఐపీఎల్ నిర్వహణ సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది. బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం వల్ల గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం (అక్టోబర్ 27) మహిళల క్రికెట్కు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి జే షా భారత పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు 'సమాన వేతనం' అనే కొత్త విధానాన్ని ప్రకటించారు.
2023లో జరగనున్న ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్కు వెళ్లబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జే షా చెప్పారు .
ప్రస్తుత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే కొనసాగడానికి తమ మద్దతు ఉంటుందని ఈ విషయంలో సౌరవ్ గంగూలీ పేరును ప్రతిపాదించమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) స్పష్టం చేసింది
'నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్ 22న నా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, ఐదేళ్ల పాటు నేను క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశా.
భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇప్పటికే దాదాపు రూ. 200 కోట్లు నష్టపోయింది. కాగా ఇప్పుడు బీసీసీఐకి మరోసారి రూ.955 కోట్ల నష్టం వాటిల్లనుంది.