Home / BCCI
BCCI : అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 265 మంది ప్రయాణికులు మృతిచెందారు. మృతులకు భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు. టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం బెకెన్హామ్లో ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ ఆడుతోంది. మ్యాచ్కు ముందు భారత జట్టు ఆటగాళ్లు, సహాయక […]
England vs India : భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ వెళ్లింది. త్వరలో ఐదు టెస్టులు ఆడనుంది. టీంమిండియాకు ఇది కీలమైన సిరీస్. సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-2027 ప్రారంభం కానుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టులకు గుడ్బాయ్ చెప్పడంతో భారత జట్లు కాస్త డీలా పడింది. సీనియర్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులోకి కొంతమంది యువ ఆటగాళ్లు వచ్చారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త, పాత ప్లేయర్ల కలయికతో ఉన్న జట్టు ఇంగ్లిష్ […]
Prize Money: రెండు నెలలుగా 10 జట్ల మధ్య హోరెత్తించిన ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ట్రోఫీ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో విజేత ఆర్సీబీ, రన్నరప్ పంజాబ్ కింగ్స్ తో పాటు పలువురు ఆటగాళ్లకు అవార్డులు లభించాయి. ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 20 కోట్ల ప్రైజ్ […]
BCCI : స్వదేశంలో టీమ్ఇండియా మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టుతో సెప్టెంబర్లో 3 వన్డేలు జరగనున్నాయి. షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమయ్యే సిరీస్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ ఏడాది చివర్లలో మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనున్నది. దాని కోసమే రెండు జట్ల సన్నాహాల్లో భాగంగా సిరీస్ నిర్వహించనున్నారు. మ్యాచ్లన్నీ చెన్నైలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్ షెడ్యూలు.. మొదటి వన్డే […]
BCCI Felicitates Operation Sindoor Team on IPL 2025 Final Match: ఐపీఎల్ 18వ సీజన్ తుదిదశకు చేరుకుంది. వారంరోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా మారనుంది. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన భారత్ సాయుధ దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించనుంది. ఈ మేరకు సాయుధ దళాలకు ఆహ్వానాలు పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో […]
Shubman Gill as a Test Captain for England Tour: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. టెస్ట్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా పలువురు ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చినా.. గిల్ వైపే బీసీసీఐ మొగ్గుచూపింది. దీంతో టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలక్ట్ చేసింది. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు టెస్టు […]
IPL 2025 Final Match Venue: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఫైల్ చేసింది. ముల్లాన్పుర్, అహ్మదాబాద్లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 29న జరిగే క్వాలిఫయర్-1, ఈ నెల 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లకు ముల్లాన్పుర్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్-2 జూన్ 1న, ఫైనల్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్లో జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ […]
Lucknow Player Digvesh Rathi Suspended by BCCI: ఐపీఎల్ 2025లో లక్నోకు బిగ్ షాక్ తగిలింది. సూపర్ జెయింట్స్ కీలక ప్లేయర్ దిగ్వేశ్ రాఠీని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆయనపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నోతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో దిగ్వేశ్ వివాదానికి దిగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ జరుగుతుండగా.. దిగ్వేశ్ 8వ ఓవర్ వేస్తున్నాడు. అయితే అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ […]
Indian Cricket Team Pulls Out of Asia Cup 2025: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ విషయంపై భారత్ సీరియస్ తీసుకుంది. ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. భారత్, పాక్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఇందులో చాలామంది అమాయకులు మరణించారు. ఆ తర్వాత భారత్ […]
Team India: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ట్రైసిరీస్ గెలుపుతో ఊపుమీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో షఫాలీ వర్మకు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత షఫాలీ మళ్లీ జట్టులోకి చేరనుంది. […]