Home / BCCI
Chairman Arun Dhumal Meets withe IPL franchise Owners on IPL 2025 Resume: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐపీఎల్ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్లపై చర్చించేందుకు వాటాదారులు, ఫ్రాంఛైజీ యజమానులతో బీసీసీఐ ఈ రోజు సమావేశం కానుంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]
Ambati Rayudu requests to Virat Kohli not to Retire: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్ అడుగు జాడల్లో మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని విరాట్ను బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంగ్లాండ్ పర్యటనకు […]
BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్లోని మిగతా […]
Cricket: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇరుదేశాలు డ్రోన్స్, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు భారత్, పాక్ మధ్య పరస్పరం దాడులు సాగుతున్నాయి. కాగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న […]
IPL 2025 : ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం కాకముందే నిలిపోయింది. జమ్మూకశ్మీర్, పఠాన్కోఠ్లో పాక్ డ్రోన్, వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్ను కొనసాగించలేమన్న బీసీసీఐ రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం […]
PBKS Vs MI: పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే దాడి అనంతరం భారత్ మరింత అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు, పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో […]
Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే వన్డే క్రికెట్ మాత్రం తాను కొనసాగుతానని వెల్లడించారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. […]
Operation sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాంలో అమయాకులైన 26 మంది పర్యాటకులను చంపిన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపేందుకు భారత్ కార్యచరణ చేపట్టింది. కొద్దిరోజులుగా వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్న భారత్.. గత అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు సమాచారం. అయితే భారత్ జరిపిన […]
BCCI Sensational Decision on Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ […]
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు A+ కేటగిరీని నిలుపుకున్నారు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి జాబితాలోకి వచ్చారు వరుణ్, అభిషేక్, నితీష్, హర్షిత్ మరియు ఆకాష్ దీప్ కొత్తగా చేరారు 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2024-25 సంవత్సరానికిగాను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను BCCI విడుదల చేసింది. మొత్తం 34మంది సభ్యులు జాబితాలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు A+ కేటగిరిలో ఉండగా, శ్రేయాస్ అయ్యార్ ఇషాన్ […]