Home / BCCI
ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు.
Surya Kumar Yadav: Yadav:సూర్య కుమార్ యాదవ్.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు. కానీ వన్డేల విషయానికి వచ్చేసరికి ఆటలో తేలిపోతున్నాడు. దీంతో సూర్యపై విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. ఓ దశలో సూర్య కుమార్ ని తప్పించాలని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Virat Kohli: టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు కోహ్లీ. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ఒంటిచేత్తో గెలిపించి టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టైటిల్ సాధించడంలో కోహ్లీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు.
Chetan Sharma: భారత క్రికెట్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. ప్రపంచ కప్ లో ఇండియా స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చేతన్ శర్మపై ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై , ప్రసుత్తం..
India Rank: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత్ మెుదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మరింత మెరుగైంది. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగే చివరి మ్యాచ్ లో విజయం సాధిస్తే.. వన్డే ర్యాంకిగ్స్ లో మనం మెుదటి స్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 113 […]
ప్రస్తుత కాలంలో నమ్మిన వారినే నట్టేట ముంచే ఘటనలు చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇవి మంచితనానికి రోజులు కాదని పెద్దలు చెబుతూ ఉంటున్నారు. మేక వన్నె పులిలాగా మోసలకు పాల్పడుతున్నారు.
IND vs NZ ODI: భారత్ – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్(IND vs NZ ODI) కోసం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్దమైంది. ఇరుజట్ల మధ్య రేపు (జనవరి 18) జరిగే మ్యాచ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. దాదాపు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. […]
శ్రీలంక, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లతో స్వదేశంలో జరగనున్న సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) గురువారం (డిసెంబర్ 8) ప్రకటించింది.