Home / AP Politics
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆలోచించ వచ్చునన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కాపు నేతల వాదన విడ్డూరంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
వైసీపీ కాపు నేతలు 10 ప్రశ్నలు సంభందించిన టీడీపీ
LIVE🔴- రాజకీయ రాజధాని..! | AP Capital Amaravati Issue | Prime9 News
ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్ విగ్రహం ద్వంసం.
ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఆదివారం నాడు జనసేన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా నేడు అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలంతా రాజమండ్రిలో కీలక భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశంలో వారంతా ఏం చర్చిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
జనం కోసం జనసేనాని..! | Janasena Pawan Kalyan | Mangalagiri | Prime9 News
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఏ పార్టీ పీఏసీ మీటింగ్ అయిన జరిగినప్పుడు వారు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజమని కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఇవాళ జనసేన తన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం జరిపిందంటూ ఎద్దేవా చేశారు.
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
టీడీపీ నేత పట్టాభిరామ్ ముద్దుగా బొద్దుగా రసగుల్లాలా ఉంటాడని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.