Home / ap news
Four killed, 20 injured Bus Hits Cement Lorry in Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చోదిమెళ్లలో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ బస్సు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన […]
Nadendla Manohar comments ration in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ నేతలు మార్చారని విమర్శలు చేశారు. గతంలో […]
Case filed Against YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరు నగరపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూటమి ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు […]
MLA Quota MLC Candidate Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ కల్యాణ్ సమాచారం అందించారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి కేటాయించారు. ఇందులో భాగంగానే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు […]
AP Assembly Budget Session 2025: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వగా.. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో మొదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్పై ప్రకటన విడుదల చేయగా.. ఇందులోని ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. మండలి ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణ, ఎత్తుపై ప్రస్తావించారు. అయితే పోలవరం ఎత్తు తగ్గించారా లేదా చెప్పాలని […]
Illegal Mining Districts: భూమి లోపలి నుంచి పొందే ప్రతీది ఖనిజమే. భూమి నుంచి వచ్చే ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి, గ్రానైట్ రాయి, బొగ్గు, సహజ వాయువు చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఏ ఖనిజం వెలికి తీయాలన్న గనుల శాఖ పర్మిషన్ కంపల్సరీ. అయితే ఇప్పుడు ఆ జిల్లా నేతకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. కోట్ల రూపాయిలు సొమ్ము చేసుకోవచ్చు.ఇదీ ప్రస్తుతం ఆ జిల్లాలో మైనింగ్ వ్యవహారం. […]
AP 10th Hall Tickets 2025 released: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, టెన్త్ హాల్ టికెట్స్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ 9552300009 సర్వీస్ ‘మన మిత్ర’లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ […]
AP Assembly Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున మూడు రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 24న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన విషయం తెలిసిందే. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించారు. ఇక, ఫిబ్రవరి 28న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రూ.3.22 లక్షల కోnaraట్ల వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల […]
CM Chandrababu Key Decision to Provide Gratuity to Asha Workers: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశావర్కర్లకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. దీంతో పాటు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఆశా కార్యకర్తలు ప్రయోజనం పొందేలా గ్రాట్యుటీ చెల్లించే విధంగా సీఎం […]
AP CM Chandrababu, Ministers Statemets Sbout AP annual budget: ఏపీ శాసనసభలో రూ.3.22లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. […]