Home / ap news
Pawan Kalyan funny Reaction on YS Jagan Mass Warning: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశాడు. జగన్ రెడ్డి.. ఎవరిని వదిలిపెట్టను అని అన్న వ్యాఖ్యలకు మీరేంమంటారు అని అడగగా.. పవన్ కల్యాణ్ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాడు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సరే చూద్దామని చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం […]
Deputy CM Pawan Kalyan Inaugurated ‘Mana Ooru – MataManthi’ Program: రాష్ట్రంలో మరో వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మాటామంతీ’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో మాట్లాడనున్నారు. వెండితెర వేదికగా మన ఊరు-మాటామంతీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టెక్కలిలోని థియేటర్ వేదిక కానుంది. ఈ మేరకు ప్రజల సమస్యలు తెలుసుకొని, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు. […]
AP HORTICET 2025 Dr.YSRHU Diploma Courses: ఏపీ హార్టిసెట్-2025 నోటిఫికేషన్ విడుదలలైంది. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025- 26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ హార్టిసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్కేపింగ్ & నర్సరీ మేనేజ్మెంట్) కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. డా.వైఎస్సార్ హార్టికల్చరల్ వర్సిటీతోపాటు దాని అనుబంధ హార్టికల్చర్ కళాశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 528 […]
AP CM Chandrababu meeting on Capital Amaravati: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల విషయంపై సమీక్ష ఉండనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కీలక ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో సీఆర్డీఏలో పలు అంశాలపై చర్చించిన తర్వాత రేపు […]
AP EAPCET 2025 Exams Start Today onwards: ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈ నెల 27 వరకు పరీక్షలు జరగనున్నట్లు సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు చెప్పారు. మొత్తం 3,61,536 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల విద్యార్థుల కోసం ఏపీలో 143, హైదరాబాద్, సికింద్రాబాద్లలో రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న అగ్రికల్చర్, ఫార్మసీ కీ, 28న […]
Supreme Court Reject Bail quartz case for YCP Leader Kakani Govardhan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసులో ఆయనకు సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఏపీలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై ఫిబ్రవరిలో క్వార్టజ్ కేసు […]
Minister Nara Lokesh Speech About AP Development: సీఎం చంద్రబాబు బ్రాండ్తోనే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని గుత్తి మండంలో బేతపల్లిలో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. ఇందులో భాగంగానే, 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో రెన్యూ సంస్థ పవన, సౌర, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేపట్టిందన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఎంత మార్పు తీసుకొచ్చిందో.. రెన్యూ […]
Massive Road Accident at Palnadu District Andhra Pradesh: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ ట్రక్కులో ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుత్రికి తరలించారు. […]
AP EAPCET Hall Tickets Released Now: ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం మొత్తం 3,61,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం https://cets.apsche.ap.gov.in/ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని […]
AP Deputy CM Pawan Kalyan Fifty Lakhs to Indian Jawan Murali Nayak Family : ఏపీకి చెందిన వీర జవాన్ మురళీనాయక్ దేశ సరిహద్దుల్లో మరణించారు. ఈ మేరకు మురళీ నాయక్ అంత్యక్రియలను అనంతపురం జిల్లాలో ఇవాళ చేయనున్నారు. ఇందులో భాగంగానే వీరజవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, సవిత, అనగానిలు నివాళులర్పించారు. అనంతరం జవాన్ కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ […]