Home / ap news
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులోమాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం కాణిపాకంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
Dharmavaram: తమ ఆలోచనలతో.. తమ సృజనాత్మకతతో ప్రపంచాన్ని మెప్పించే ఘనత ఉన్నది కేవలం చేనేత (Handloom) కార్మికులకు మాత్రమే. ప్రపంచ మానవాళికి బట్టకట్టి నాగరికతను నేర్పిన చేనేత ఘనత నేతన్నలకు మాత్రమే చెందుతుంది. ఎంతో నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రస్తుత కాలంలో చేనేత కార్మికుల జీవితం కష్టంగా మారుతోంది. కానీ ఆ పనిని ఇష్టంగా చేస్తూ.. విభిన్నంగా ఆలోచించవచ్చని చెబుతుంది సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ఓ మహిళ. ధర్మవరంలోని నాగరాజు వృత్తిరీత్యా చేనేత చైనేత […]
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.
ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని.. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అంబారాన్ని అంటాయి. మార్పు చెందిన వాడే మనిషి అని పలువురు గొప్ప వ్యక్తులు చెబుతుంటారు. కానీ న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు మాత్రం తగ్గేదే లే అంటూ రికార్డులు తిరగరాశారు. ఏపీ, తెలంగాణలలో మద్యం ఎరులై పారిందని ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. ప్రతీ ఏడాది మద్యం సేల్స్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2021 ఏడాది కంటే 2022 ఏడాది మద్యం అమ్మకాలు మరింతగా […]
Vijayawada : విజయవాడ ఐదోవ టౌన్ ట్రాఫిక్ స్టేషన్ సీఐ రవికుమార్, కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతి రతన్ టాటా ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్ర చూడ్ విజయవాడ పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం డిజిపి పరిశీలించి, సిపికి సమాచారం ఇవ్వడంతో.. విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేసినట్లు సమాచారం అందుతుంది. కాగా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. […]
Highway Runway In AP : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. జిల్లాలోని కొరిశపాడు మండలం
అది శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస గ్రామం..ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.